Lucknow- Punjab: లక్నోపై పంజాబ్ ఘన విజయం
IPL-2025: ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఏడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నోపై ఆ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన లక్నో పంజాబ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ ప్రభ సిమ్రన్ సింగ్ (91; 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్ లు) విరుచుకు పడడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో … Read more