IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?

IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?

పాక్-IND: పాకిస్థాన్‌లో నిర్వహించే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL) నిర్వహణ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. దీనికి కారణం ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఎంపికైన స్టేడియంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం ఒకటి. ఇప్పుడు స్టేడియం కు సమీపంలో డ్రోన్ దాడి జరగడమే దీనికి కారణం .

పెషావర్ జల్మీ మరియు కరాచీ కింగ్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్‌లను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అన్ని వాటాదారులతో సంప్రదింపులు, ఈ రాత్రి పెషావర్ జల్మి మరియు కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన PSL X మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. PCB సవరించిన తేదీ మరియు వేదికను ప్రస్తుతం ఉంది” అని PCB ఒక ప్రకటనలో విడుదల.

పాకిస్థాన్  సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడటంతో పాటు మిస్సైళ్ల దాడిని ఏర్పాటు చేసింది. ఆ దాడిని సమర్థంగా ఎదుర్కొంటోంది భారత్ సైన్యం యాంటిల్ సిస్టమ్‌తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా, పాకిస్థాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియంకు సమీపంలో ఓ డ్రోన్ దాడి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

Read more

Pak-Ind: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఎక్కడ?

PAK-IND: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? IND – PAK: పహల్గాం ఉగ్రదాడి పై ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం.  ఈ సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.  పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ రెచ్చగొట్టే వాక్యాలు చేశాడు. … Read more

Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతం?

Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమా? IND-PAK: పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్థాన్ కు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసింది. భారత ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన సూచనలు. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు పేర్కొన్నారు. … Read more

IAF Air Exercise : ఎయిర్ ఫోర్స్ భారీ ఎక్సర్‌సైజ్

IAF Air Exercise

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్ IAF Air Exercise:  పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. దీంతో బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది. మే 7, 8 తారీఖుల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ … Read more

Biggboss Show: బిగ్ బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు

ఇన్నేళ్లకు నా పోరాటానికి ఫలితం  Biggboss: బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నోటీసులు పంపారు.  ఈ విషయమై తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నేను చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమన్నారు.  బిగ్‌బాస్‌ షో నిర్వహించడం ముమ్మాటికీ అసాంఘిక చర్యగా అభివర్ణించారు. బిగ్‌బాస్ షో సమాజానికి హానికరం అన్నారు. ఈ షోలకు … Read more

POKలో అలర్ట్..?

POKలో అలర్ట్..? POK:  ఆహార నిల్పలు పెంచుకోవాలని పిఓకే లోని స్థానికులకు అధికారులు సూచించారు. పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పిఓకే ను స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకు సూచనలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత సంతతి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ మాట్లాడుతూ కాశ్మీర్ వివాదాన్ని రూపుమాపాలంటే పిఓకే ను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. భారత్ పై దాడులకు పాకిస్తాన్ ఈ … Read more

BCCI కి కుక్క వల్ల రెండు కోట్ల నష్టం..?

BCCI కి కుక్క వల్ల రెండు కోట్ల నష్టం..? బీసీసీఐకి ఇప్పుడు ఒక పేరు తలనొప్పిగా మారింది. ఆ పేరు వల్ల న్యాయపరమైన ఇబ్బందులు  ఎదుర్కొంటుంది. రోబో కారణంగా చిక్కుల్లో పడింది . దీని వల్ల బోర్డు ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అసలు ఏంటా రోబో.. దాని విషయంలో బీసీసీఐ చేసిన తప్పేంటి.. కోర్టు కేసుల వరకు ఎందుకు దారితీసింది.. అనేది ఇప్పుడు చూద్దాం. చంపక్ తోనే ఇబ్బందులు.. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో … Read more