India Pakistan War: ..ఈ షరతుతో దాడులకు బ్రేక్..

india- pak war

పాకిస్థాన్ సంచలన ప్రకటన Ind- Pak War: సరిహద్దుల్లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్న వేళా పాకిస్థాన్ ఉప ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పటానికి ముందుగా భారతదేశం దాడులు ఆపేస్తే, తాము కూడా దాడులను ఆపుతామని ఆయన ప్రకటించారు. ఇండియా పాకిస్థాన్  ( india pak war) దేశాల మధ్య దాడులు క్రమేపి పెరుగుతున్నాయి. ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అది యుద్ధంగ మారే ప్రమాదం ఉంది. … Read more

India-PakWar : ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు..

రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ IND -Pak: పాకిస్తాన్ తో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని (territorial army) వినియోగించుకోవాలని ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. సరిహద్దు ప్రాంతాల  డ్రోన్‌లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.  ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న అధికార సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు కల్పించారు. టెరిటోరియల్ ఆర్మీ రూల్ … Read more

IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?

IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?

పాక్-IND: పాకిస్థాన్‌లో నిర్వహించే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL) నిర్వహణ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. దీనికి కారణం ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఎంపికైన స్టేడియంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం ఒకటి. ఇప్పుడు స్టేడియం కు సమీపంలో డ్రోన్ దాడి జరగడమే దీనికి కారణం .

పెషావర్ జల్మీ మరియు కరాచీ కింగ్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్‌లను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అన్ని వాటాదారులతో సంప్రదింపులు, ఈ రాత్రి పెషావర్ జల్మి మరియు కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన PSL X మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. PCB సవరించిన తేదీ మరియు వేదికను ప్రస్తుతం ఉంది” అని PCB ఒక ప్రకటనలో విడుదల.

పాకిస్థాన్  సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడటంతో పాటు మిస్సైళ్ల దాడిని ఏర్పాటు చేసింది. ఆ దాడిని సమర్థంగా ఎదుర్కొంటోంది భారత్ సైన్యం యాంటిల్ సిస్టమ్‌తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా, పాకిస్థాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియంకు సమీపంలో ఓ డ్రోన్ దాడి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

Read more

Pak-Ind: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఎక్కడ?

PAK-IND: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? IND – PAK: పహల్గాం ఉగ్రదాడి పై ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం.  ఈ సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.  పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ రెచ్చగొట్టే వాక్యాలు చేశాడు. … Read more

CHENNAI Vs KKR: ఎట్టకేలకు చెన్నై గెలుపు

CHENNAI Vs KKR: ఎట్టకేలకు చెన్నై గెలుపు

CHENNAI Vs KKR: ఎట్టకేలకు చెన్నై గెలుపు CHENNAI Vs KKR:  చెన్నై కు ఎట్టలకేలకు ఊరట లభించింది. నాలుగు ఓటముల తర్వాత విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఒక విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలుపొందింది.  ఈ పరాజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. … Read more

Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతం?

Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమా? IND-PAK: పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్థాన్ కు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసింది. భారత ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన సూచనలు. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు పేర్కొన్నారు. … Read more

IAF Air Exercise : ఎయిర్ ఫోర్స్ భారీ ఎక్సర్‌సైజ్

IAF Air Exercise

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్ IAF Air Exercise:  పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. దీంతో బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది. మే 7, 8 తారీఖుల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ … Read more

HHVM: ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి

HHVM: ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి HHVM:  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీర మల్లు చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా  నిర్మాత ఏ.ఎం.రత్నం తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 షూటింగ్‌ మంగళవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ నిర్మాత ఏ.ఎం.రత్నం ఆనందం వ్యక్తం చేశారు. ‘షూటింగ్ … Read more

GT Vs MI: ముంబై జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్

Mubai Indians-Gujarath Titans:

ముంబై జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ Mubai Indians-Gujarath Titans: ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 3 వికెట్ల తేడాతో  గెలుపొందింది. తొలుత ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (53) ఒక్కడే  అర్ధశతకంతో మెరిశాడు. అనంతరం వర్షం అంతరాయంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. గుజరాత్ లక్ష్యాన్ని 19 … Read more

Biggboss Show: బిగ్ బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు

ఇన్నేళ్లకు నా పోరాటానికి ఫలితం  Biggboss: బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నోటీసులు పంపారు.  ఈ విషయమై తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నేను చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమన్నారు.  బిగ్‌బాస్‌ షో నిర్వహించడం ముమ్మాటికీ అసాంఘిక చర్యగా అభివర్ణించారు. బిగ్‌బాస్ షో సమాజానికి హానికరం అన్నారు. ఈ షోలకు … Read more