అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సస్పెన్షన్ వీడింది.
దర్శకుడు ప్రభాస్ అభిమానులకు సూపర్ అప్ డేట్ ఇచ్చేశాడు. ‘స్పిరిట్’ మూవీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు ప్రకటించాడు
గతంలో ప్రభాస్ సినిమాల మేకింగ్ లో ఊహించని జాప్యం జరుగుతోంది. గతంలో కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగానూ, స్టోరీ స్పాన్ కారణంగానూ లేట్ అయ్యాయి. అయితే అది ఆ తర్వాత ఆనవాయితీగా మారిపోయింది. ఏ సినిమా షెడ్యూల్ కూడా అనుకున్న విధంగా జరగడం లేదు. ఏది అనుకున్న తేదీకి జనం ముందుకు రావడం లేదు. ‘కల్కి 2898 ఎ.డి’ (కల్కి 2898 AD) విడుదల కాగానే ప్రభాస్ పూర్తి స్థాయిలో ‘ది రాజా సాబ్’ (ది రాజా సాబ్) ను డేట్స్ ఇస్తారని, ఆ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందని అనుకున్నారు..
మొదటగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే ను తీసుకున్నారు. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నుండి తప్పించినట్లు తెలుస్తోంది.
తర్వాత ఈ మూవీలో కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సడన్ గా ఈ ప్రాజెక్టులోకి యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి ను తీసుకుంటున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చెప్పారు. దీంతో ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంలో సస్పెన్షన్ వీడింది.
గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాల మేకింగ్ లో ఊహించని జాప్యం జరుగుతోంది. గతంలో కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగానూ, స్టోరీ స్పాన్ కారణంగానూ లేట్ అయ్యాయి. అయితే అది ఆ తర్వాత ఆనవాయితీగా మారిపోయింది. ఏ సినిమా షెడ్యూల్ కూడా అనుకున్న విధంగా జరగడం లేదు. ఏది అనుకున్న తేదీకి జనం ముందుకు రావడం లేదు. ‘కల్కి 2898 ఎ.డి’ (కల్కి 2898 AD) విడుదల కాగానే ప్రభాస్ పూర్తి స్థాయిలో ‘ది రాజా సాబ్’ (ది రాజా సాబ్) ను డేట్స్ ఇస్తారని, ఆ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ వారి ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ షూటింగ్ ఏ మేరకు జరిగింది, ఇంకా ఎంత బాలెన్స్ ఉందో తెలియని పరిస్థితి.
ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఈ మూవీపై ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు.