మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి
మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి COVID-19: భారత్లో కోవిడ్-19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజు కి యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మే 26 నాటికీ దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో 752 కొత్త కేసులతో కలుపుకొని 1,009 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం కేరళలో 430 అత్యధిక యాక్టివ్ కేసులతో గ్రస్థానంలో ఉంది. కేరళ తర్వాత మహారాష్ట్ర 209 కేసులతో రెండో స్తానంలో ఉంది . వీటి తర్వాత ఢిల్లీ (104), గుజరాత్ … Read more