IPL- 2025: ఐపీఎల్ అభిమానులకి శుభవార్త
మే 13 నుంచి టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం IPL- 2025: భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో బీసీసీఐ (BCCI) ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్లను ప్రారంభించి పూర్తి చేసే పనుల్లో ఉంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ (ipl-2025) ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పంజాబ్ కింగ్స్ మినహా అన్ని జట్లకు మే 13లోగా ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్లలో అందుబాటులో ఉండేలా చూడాలని … Read more